గంప గోవర్ధన్ కు రాఖి శుభాకాంక్షలు తెలిపిన సోదరిమణులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 9. (అఖండ భూమి న్యూస్ 😉
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కి ఆయన సోదరులు రాఖిలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ఆయన నివాస గృహంలో అక్కలు బాల లక్ష్మి. సుగుణ.ప్రమీల.విమల.శోభ . బార్య ప్రమీల లు రాఖీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని దీవించారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



