ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు గడువు తేదీలోగా త్వరితగతిన పూర్తి చేయాలి

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10)
ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణ పనులు గడువు తేదీలోగా త్వరితగతిన పూర్తి చేసి ఉపయోగం లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో బోధన్ రోడ్ లో గాంధీనగర్ ఏరియాలో గల ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ముందుగా నిర్మాణ పనులపై కలెక్టర్ మ్యాప్ పరిశీలిస్తూ సంబంధిత కాంట్రాక్టర్ ను పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు., నవంబర్ నాటికి నిర్దేశిత గడువు తేదీలోగా పనులు పూర్తి చేయాలని ఈ పి ఆర్ ఆర్ ని ఆదేశించారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


