రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి ఏ దేవకుమార్ ఈనెల 13 తారీకు లాస్ట్

రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి ఏ దేవకుమార్ ఈనెల 13 తారీకు లాస్ట్

 

( మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 10)

ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి జిల్లా వ్యవసాయ అధికారి ఏ దేవకుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కొత్త పట్టా పాస్‌బుక్‌లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయశాఖ సూచించారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్‌లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు

Akhand Bhoomi News

error: Content is protected !!