పల్నాడు జిల్లా
నరసరావుపేటలో రెండు మృతదేహాల కేసును ఛేదించిన పోలీసులు నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులను బండ రాయితో కొట్టి చంపిన సైకో సైకో అoకమ్మరావుది నరసరావుపేటగా ధ్రువీకరించిన పోలీసులు ఇటీవల నరసరావుపేట కూరగాయల మార్కెట్ వద్ద నిద్రిస్తున్న వృద్ధురాలుని ఇదే తరహాలో హత్య చేసిన సైకో గత ఏడాది జూన్ లో నరసరావుపేట కి చెందిన మహిళను కొట్టి చంపిన సైకో సీసీ కెమెరా విజువల్ లో బయటపడ్డ సైకో హత్యల వ్యవహారం ప్రస్తుతం నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సైకో సైకో అంకమ్మరావుపై గతంలో పలు కేసులు ఉన్నట్లు తెలిపిన పల్నాడు sp రవి శంకర్ రెడ్డిపల్నాడు జిల్లాలో సంచలనంగా మారిన సైకో హత్యల వ్యవహారం.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



