పాదయాత్ర కార్యక్రమం

బోరంచ పోచమ్మ దేవస్థానం నుండి బొల్లారం వరకు పాదయాత్ర
(వన్నూరు మండల ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13 ) 13-08-2025 బుధవారం రోజున శ్రీశ్రీ నల్ల పోచమ్మ దేవస్థానం బోరంచ నుండి బయలుదేరి గ్రామం సింధూరం నుండి నీతి నితిన్ పటేల్ లింగంపల్లి గారి ఆధ్వర్యంలో అల్పాహారం మధ్యాహ్నం రెండు గంటలకు జగదీష్ పటేల్ గారి ఆధ్వర్యంలో గ్రామం పీడిపల్లి ఆశ్రమం వద్ద భోజనం రాత్రికి కీర్తిశేషులు కిష్టారెడ్డి మాజీ శాసనసభ్యులు సంజీవరెడ్డి ఆయన చే శాసనసభ్యులు నారాయణఖేడ్ గారి హనుమాన్ మందిర్ నందు భజన కార్యక్రమం నిర్వహించబడును
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


