భద్రతా చర్యలు ప్రామాణికం గా తనిఖీలు…

భద్రతా చర్యలు ప్రామాణికం గా తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ తెలిపారు.

 

(మెదక్ జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 13 )

భద్రతా చర్యలు ప్రామాణికం గా తనిఖీలు నిర్వహించినట్లు డిప్యూటీ చీప్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నెహ్రూ తెలిపారు.

బుధవారం చేగుంట మండలం  శ్టేశ్వర క్వాయర్ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, చిన్న శివనూర్, డెల్ ఎక్స్ ఎల్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ కుచ్చారం, శివంపేట మండలం లూయిస్ ఫార్మా సీయుటుకల్స్, ప్రైవేట్ లిమిటెడ్ నవాబ్. పేట సంబంధిత పరిశ్రమలను జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రకాష్ రావుతో కలిసి డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ నెహ్రూ పరిశీలించారు.

ఈ తనిఖీలలో పరిశ్రమలు తీసుకుంటున్న భద్రతా ప్రామాణికాలు, కార్మికుల దినచర్య పరిశ్రమల నిర్వహణ తీరు తెన్నులను కర్మాగారాల్లో పనిముట్ల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించడం జరిగిందని సంబంధిత నివేదికలను

జిల్లా కలెక్టర్ గారికి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!