బిజెపి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14.(అఖండ భూమి న్యూస్)
భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు గురువారం మాచారెడ్డి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీలో భాగంగా మాచారెడ్డి మండల అధ్యక్షులు బుస సురేష్ మాట్లాడుతూ 79 స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు

సింధు విజయాన్ని చిహ్నంగా దేశ సైనికుల పరక్రమంపై గర్వంతో ప్రతి ఒకరు మన ఇంటి పైన జాతీయ పథకాన్ని ఎగురవేదం మన దేశభక్తిని చాటుకుందాం అని పేర్కొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పొన్నాల వెంకటరెడ్డి, కిషన్, నర్సింలు,భరత్. ప్రభాకర్ .బాల్ చంద్రం, చంద్ర గౌడ్, ఓదెలు, రమేష్, నరేష్,కళ్యాణ్, వినోద్, ప్రశాంత్ గౌడ్,రవి రాహుల్ మరియు దేశభక్తులు కార్యకర్తలు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


