నవోదయ’లో ఆరో తరగతి ప్రవేశాలు.. మళ్లీ గడువు పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్)
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆగస్టు 27వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా 654 జేఎన్వీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి రెండు విడతల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడత 2025 డిసెంబర్ 13న, రెండో విడత 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. 75% సీట్లు గ్రామీణ విద్యార్థులకు, మిగతావి పట్టణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉండగా, పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



