నవోదయ’లో ఆరో తరగతి ప్రవేశాలు.. మళ్లీ గడువు పొడిగింపు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 14 (అఖండ భూమి న్యూస్)
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల దరఖాస్తుల గడువును మరోసారి పొడిగించారు. ఆగస్టు 27వరకు పొడిగించారు. దేశవ్యాప్తంగా 654 జేఎన్వీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి రెండు విడతల్లో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. మొదటి విడత 2025 డిసెంబర్ 13న, రెండో విడత 2026 ఏప్రిల్ 11న నిర్వహిస్తారు. 75% సీట్లు గ్రామీణ విద్యార్థులకు, మిగతావి పట్టణ విద్యార్థులకు కేటాయిస్తారు. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉండగా, పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…



