పీఎం వికసిత్ భారత్ యోజన’ పథకాన్ని ప్రకటించిన మోదీ…

‘పీఎం వికసిత్ భారత్ యోజన’ పథకాన్ని ప్రకటించిన మోదీ…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్ట్ 15 (అఖండ భూమి న్యూస్);

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

Akhand Bhoomi News

error: Content is protected !!