అమరవీరుల స్థూపానికి పూల వందనం చేసి కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )
79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ల చంద్రశేఖర్ , మాధురి లతో కలసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…


