అమరవీరుల స్థూపానికి పూల వందనం చేసి కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ

(సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 15 )
79 వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నందు కలెక్టర్ల చంద్రశేఖర్ , మాధురి లతో కలసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య హాజరై జాతీయ పతాకావిష్కరణ గావించారు. అంతకుముందు కలెక్టరేట్లోని అమరవీరుల స్తూపానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


