ఈమె రైలులో ప్రయాణం చేస్తూ వరంగల్ స్టేషన్ లో దిగబోతు జారి పడిపోయింది. కాలు విరిగిపోయింది. వివరాలు ఏమీ చెప్పలేకపోతోంది. ఏడుస్తూ ఉంది. కొంతమంది మంచివారు చూసి ఆమెను వరంగల్. MGM ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతము అక్కడే ఉంది.మాది కంచరపాలెం విశాఖపట్నం అని మాత్రమే చెప్పగలుగుతోంది.ఒక ఫోన్ నెంబర్ చెప్పింది. ఇప్పటికి ఒక వంద సార్లు ఆ ఫోనుకి చేసిన అది పనిచేయటం లేదు.ఇది జరిగి నేటికి సుమారు 20 దినములు అయినది. ఆమె కొడుకు అనకాపల్లిలో ఉంటాడుట. వాడు వచ్చి నన్ను తీసుకువెళతాడు అని చెబుతోంది.కానీ ఈ విషయము అతగాడికి చేరినట్లు లేదు.ఆమెని ఆమె కొడుకు దగ్గరకు చేర్చడానికి ఈ ప్రయత్నము. మీ మీ గ్రూపులలో కూడా దీనిని పోస్ట్ చేయవలసిందిగా ప్రార్థన.
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం