ప్రతమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట
(అంజోలు మండల్ ప్రతినిధి అఖండ భూమి న్యూస్ ఆగస్టు 16 )
నిజం నిరంకుశత్వాని వ్యతిరేకంగా ఏర్పాటు చేసి రతమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. అందోల్ నియోజకవర్గం వర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వతంత్ర సమరయోధుడు దివంగత బసవమానయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దివంగత చెర్రీ లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా బాధితులను నిర్వహించారు. స్వతంత్ర సమరయోధుడు దివంగత ఢకూరి గానయ్య ఉన్నారు. నిజాం పరిపాలన నుంచి అందోల్ జోగిపేట పట్టణంలో పాల రాతితో చెక్కబడిన ఎక్కడలేని విగ్రహం దీనిని చుట్టుపక్కల ప్రజలు క్లాక్ టవర్ అని పిలుస్తారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



