విద్యుత్ ఘాతంలో గేద మృతి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 17. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ ఘాతానికి గేదె మృతి చెందింది. వాడి గ్రామానికి చెందిన నిమ్మల దినేష్ కు చెందిన గేదే అదే గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పొలంలో వెళ్తుండగా ప్రమాదవశత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడక్కడే మృతి చెందింది. సుమారు 30 నుంచి 40 వేల వరకు నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



