విద్యుత్ ఘాతంలో గేద మృతి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 17. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ ఘాతానికి గేదె మృతి చెందింది. వాడి గ్రామానికి చెందిన నిమ్మల దినేష్ కు చెందిన గేదే అదే గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పొలంలో వెళ్తుండగా ప్రమాదవశత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడక్కడే మృతి చెందింది. సుమారు 30 నుంచి 40 వేల వరకు నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
You may also like
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష
బంజారా సమస్యల శాశ్వత పరిష్కారమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం…



