విద్యుత్ ఘాతంలో గేద మృతి..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 17. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం వాడి గ్రామంలో ఆదివారం ఉదయం విద్యుత్ ఘాతానికి గేదె మృతి చెందింది. వాడి గ్రామానికి చెందిన నిమ్మల దినేష్ కు చెందిన గేదే అదే గ్రామానికి చెందిన వ్యక్తి వ్యవసాయ పొలంలో వెళ్తుండగా ప్రమాదవశత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడక్కడే మృతి చెందింది. సుమారు 30 నుంచి 40 వేల వరకు నష్టం సంభవించినట్లు బాధితుడు తెలిపారు ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



