ఆభరణాల కోసం వృద్ధురాలు హత్య చేసిన జీవిత ఖైదీ…
కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)
ఆభరణాల కోసం ఒక వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడికి జీవిత ఖైదీ శిక్ష తో పాటు నాలుగు వేల రూపాయల జరిమానా విధించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మంగళవారం తెలిపారు. 29. 9. 2024 నాడు బీచ్కుంద లో బాలయ్య, అతని భార్య రోజువారి పనులకు వెళ్లగా తల్లి అయిన గోనె కాశవ్వ (58) ఒంటరిగా ఉన్న సమయంలో అదే ఊరుకు చెందిన గుడ్ లింగం పండరి రోకలితో బాది బంగారు ఆభరణాలు దొంగిలించారు అని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కాలనీవాసులను, సాక్షదారాలు పరిశీలించి విచారించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అడిషనల్ డిస్టిక్ స్టేషన్స్ (ఎస్సీ, ఎస్టీ కోర్టు నిజామాబాద్) న్యాయమూర్తి శ్రీనివాస్ నిందితునికి జీవిత ఖైదీ తో పాటు నాలుగు వేల రూపాయల జరిమానా విధించినట్లు తెలిపారు. పోలీసుల తరఫున వాదనలు వినిపించి కోర్టుకు సమర్పించి నట్లు తెలిపారు. పోలీస్ అధికారులను అభినందించారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



