లిక్విడ్ యూరియాతో అధిక దిగుబడులు…

దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 19 (అఖండ భూమి న్యూస్)
లిక్విడ్ రూపంలో ఉండే నానో యూరియాలోను యూరియాతో సమానమైన నత్రజని ఉంటుందని దీని రవాణా నిర్మ వినియోగం కూడా సులభంగా ఉండడమే కాకుండా రైతులకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుందని దోమకొండ మండల వ్యవసాయ అధికారి మణిదీపిక అన్నారు. మంగళవారం ఈ సందర్భంగా రైతుల అవగాహన సదస్సులో మాట్లాడుతూ. లీటర్ నీటిలో నాలుగు ఎంఎల్ నానో యూనియన్ కలిపి స్ప్రే చేయాలని, డ్రోన్ ద్వారా వినియోగిస్తే 10 లీటర్ల సామర్థ్యం ఉంటే 250 ఎం.ఎల్, 20 లీటర్ల సామర్థ్యం ఉంటే 500 ఎం ఎల్ సరిపోతుందని అన్నారు. పంట వేసిన తర్వాత మొదట సాధారణ యూరియా బిజెపి గానీ వాడాలని పిలకలు వచ్చే దశ నుంచి నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. పత్తి కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి తర్వాత నన్ను యూరియా స్ప్రే చేయాలని అన్నారు. పత్తి కంది వంటి పంటలకు దుక్కుల సమయంలోనే సాధారణ యూరియా వాడి తర్వాత నానో యూరియా స్ప్రే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.
You may also like
బీబీపేట్ నగరేశ్వర ఆలయంలో ఆకాశదీపం, జ్వాలా తోరణ కార్యక్రమం…
శివాలయంలో కార్తీక దీపా లు వెలిగించిన మహిళలు
మాజీ ఎంపిటిసి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ప్రభుత్వ విప్
ఏపీ పంచాయతీలో కీలక మార్పులు కార్యదర్శుల వర్గీకరణ ప్రమోషన్లు- జీవో జారీ..!
సెక్రటేరియట్లో సుదర్శన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ శుభాకాంక్షలు*..l


