గణేశ్ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు
-జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధం

జిల్లా ఎస్పి యం.రాజేశ్ చంద్కా మారెడ్డి జిల్లా ప్రతినిధి ఆగస్టు 26. (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి జిల్లా బాన్సువాడ, గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతతో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు చేపట్టింది. బాన్సువాడ పట్టణంలో గణేశ్ ప్రతిష్టాపన , నిమజ్జన ప్రదేశాలను జిల్లా ఎస్పీ యం.రాజేశ్ చంద్ర, స్వయంగా సందర్శించి పరిశీలించారు. గ్రామ చావిడి నుండి సంగమేశ్వర కాలనీ చౌరస్తా,చమన్ చౌరస్తా మార్గంగా కల్కి చెరువులో జరిగే నిమజ్జన మార్గాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి, పట్టణ ఎస్హెచ్ఓ అశోక్, స్పెషల్ బ్యాచ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మరియు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
You may also like
బెల్లంపల్లి పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవయవ,నేత్ర,శరీర దానం పై అవగాహనా ర్యాలీ
జిల్లా కాంగ్రెస్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు…
దోమకొండ ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గం త్వరలో ఏర్పాటు..!
కామారెడ్డి పేద ప్రజలకు అండగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ…
గ్యాంగ్ ఫైల్స్’ నేరాలపై జిల్లా ఎస్పీ కీలక సమీక్ష


