మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)
కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్లో 13వ 21, 38,వార్డులో నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని వినాయకులను గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం పంపిణీ వినాయక చవితిని ప్రతి ఒక్కరు శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని వినాయకులను మట్టితో చేసిన గణపతులను ప్రతిష్టించుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో,తాజా మాజీ కౌన్సిలర్ జాజావ్ శంకర్ రావు, తాటి లావణ్య ప్రసాద్, పంపరి లత శ్రీనివాస్,జూలూరి సుధాకర్,పిడుగు మమతా సాయిబాబా,క్రెడా మాజీ అధ్యక్షులు,పిట్ల రాములు,రంగా రమేష్,ఆబిద్,చేవెళ్ల రాజు, బల్ల శీను,కోటి,బండారి శ్రీకాంత్,పండు శ్రీకాంత్,నిరంజన్, మరియు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…