వినాయక మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…
వినాయక మండపాలకు లడ్డూలు పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; ఆగస్టు 26 (అఖండ భూమి న్యూస్)
వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ వినాయక మండపలకు షబ్బీర్ అలీ ఫౌండేషన్ తరపున మంగళవారం లడ్డులు పంపిణి చేసారు. వినాయకుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలను తీసుకురావాలని షబ్బీర్ అలీ ఆశభావం వ్యక్తం చేసారు. వినాయక చవితి అనేది భక్తి సంస్కృతి మరియు ఐక్యతను చాటిచెప్పే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తమ కుటుంబాలతో కలిసి సంతోషంగా పండుగ జరుపుకోవాలని షబ్బీర్ అలీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎంపీ సురేష్ శెట్కార్ పాల్గొన్నారు.
You may also like
జిల్లాలో బతుకమ్మ ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలి కలెక్టర్ ఆదేశాలు జారీ…
సీఐటీయూ ఆధ్వర్యంలో డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని ముట్టడించిన గ్రామపంచాయతీ కార్మికులు
ఎల్లారెడ్డి పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం…
మద్యం సేవించిన 29 మందికి జైలు శిక్ష జరిమానాలు…
దళిత మహిళ అటెండర్ పై కుల వివక్షత చూపిన తహసిల్దార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి…