మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7 ,(అఖండ భూమి న్యూస్) తమ విద్యార్థుల్లో ఎక్కువ మందిని హిందీని అధ్యయనం చేయాలని రష్యా కోరుకుంటుందని ఆ దేశ సైన్స్, ఉన్నత విద్యా శాఖ ఉప మంత్రి కాన్స్టాంటిన్ మొగిలేవ్ స్కీ తెలిపారు. భారత్ నేడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఎక్కువ మంది భారతీయులు తమ దైనందిన జీవితంలో ఇంగ్లీష్ కంటే హిందీని ఉపయోగించడం ప్రారంభించారు, దీనికి మనం స్పందించాలి” అని ఆయన అన్నారు. హిందీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది” అని చెప్పారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



