మా విద్యార్థులు ఎక్కువ మంది హిందీ నేర్చుకోవాలని మేం కోరుకుంటున్నాం: రష్యా మంత్రి…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 7 ,(అఖండ భూమి న్యూస్) తమ విద్యార్థుల్లో ఎక్కువ మందిని హిందీని అధ్యయనం చేయాలని రష్యా కోరుకుంటుందని ఆ దేశ సైన్స్, ఉన్నత విద్యా శాఖ ఉప మంత్రి కాన్స్టాంటిన్ మొగిలేవ్ స్కీ తెలిపారు. భారత్ నేడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం, ఎక్కువ మంది భారతీయులు తమ దైనందిన జీవితంలో ఇంగ్లీష్ కంటే హిందీని ఉపయోగించడం ప్రారంభించారు, దీనికి మనం స్పందించాలి” అని ఆయన అన్నారు. హిందీలో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది” అని చెప్పారు.
You may also like
మన ఓటు – మన రాజ్యం నినాదం తో దళితుల రక్షణ – రాజ్యాధికారం సాధన . దళిత బహుజన పార్టీ అధినేత: కృష్ణ స్వరూప్
కాకినాడలో ఘోరం: భరత్ నందన్ ప్రేమ వంచనకు నర్సు ప్రమీల బలి.. ఆత్మహత్య కాదు, పక్కా ప్లాన్డ్ హత్యే: నిందితుడిని ఉరితీయాలని బంధువుల డిమాండ్!
బ్రేకింగ్: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్.. తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం!
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి



