ఆశ్రమంలోమదర్స్ డే డోన్ వైయస్ నగర్ లో గల హోసన్నవృద్ధాశ్రమంలో వృద్ధులకు శాలువాలు కప్పి కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు జాన ప్రభాకర్ మాట్లాడుతూ మదర్స్ డే ని ప్రపంచమంతా ఘనంగా జరుపుకుంటారు కానీ కొంతమంది తల్లికి పిడికెడు అన్నం పెట్టలేక ఇంటిలో నుంచి వెలివేస్తున్నారు ఎన్ని మదర్స్ డే లు జరుపుకున్న కొందరి తల్లుల కడుపు కోతలు తీర్చలేనిది మా ఆశ్రమలు శాలువాలు కప్పుతుంటే వృద్ధులు కన్నీరు పెట్టుకున్నారు పిడికెడు అన్నం పెట్టకుండా ఇంట్లోంచి వెలివేసి కడుపులో పుట్టిన పిల్లలే మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ఆశ్రమాన్ని పెట్టి ఇంతమందిని పోషిస్తున్న ఈ మదర్స్ డే సందర్భంగా మాకు ఇంత గౌరవనీయడం మా జీవితంలో మరపురాని రోజు అని ఆశ్రమ సూపర్వైజర్ భారతిని పట్టుకొని ఏడ్చినారు జాన ప్రభాకర్ నీ రెండు చేతులెత్తి మొక్కినారు మా ఆయుష్షుని పోసుకొని చల్లగా ఉండమని దీవించును
You may also like
-
ఫీజులు పేరుతో విద్యార్థులకు, తల్లిదండ్రులకు వేధింపులు…. అర్థ సంవత్సరం లోపే మొత్తం ఫీజు కట్టాలని డిమాండ్….. జూన్ నెలలోనే సగం ఫీజు వసూలు చేస్తున్న రిఫరల్ స్కూల్ యాజమాన్యం..
-
స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ భారత్ ఎనిబెర అనూష ఆధ్వర్యంలో ఏర్పాటు కార్యక్రమం
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
చెత్త సేకరణ ట్రాలీ అద్దాలను ధ్వంసం చేసిన కౌన్సిలర్..?
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం