మధు ఎస్కి గౌడును పరామర్శించిన మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 19 (అఖండ భూమి న్యూస్) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి గౌడును దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్. పందిరి మధుసూదన్ రెడ్డిలు పరామర్శించారు. ఇటీవల మధుయాష్కి గౌడ్ అస్వస్థకు గురికాగా. ఆయనను ఇంట్లో కలిసి పరామర్శించారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
కలెక్టరేట్ ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ…
_పీఎం కిసాన్ డబ్బులు పడలేదా? ఈ నెంబర్కు కాల్ చేస్తే చాలు!_
కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు…
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్) 2026 ఓటరు జాబితా పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం…
25 న నిర్వహించనున్న నశా ముక్త్ భారత్ అభియాన్ ర్యాలీని విజయవంతం చేయాలి…



