మధు ఎస్కి గౌడును పరామర్శించిన మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 19 (అఖండ భూమి న్యూస్) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్. మాజీ పార్లమెంట్ సభ్యుడు మధు యాష్కి గౌడును దోమకొండ మాజీ జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్. పందిరి మధుసూదన్ రెడ్డిలు పరామర్శించారు. ఇటీవల మధుయాష్కి గౌడ్ అస్వస్థకు గురికాగా. ఆయనను ఇంట్లో కలిసి పరామర్శించారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



