శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైల దేవస్థానం నూతన చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 23 సెప్టెంబర్
నేడు విజయవాడలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం నూతన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని సన్మానించిన నూతన చైర్మన్ రమేష్ నాయుడు. శ్రీశైలం దేవస్థాన అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషికి తనవంతు తోడ్పాటును అందిస్తానని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు హామీ ఇచ్చారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



