శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైల దేవస్థానం నూతన చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు
శ్రీశైలం అఖండ భూమి న్యూస్ 23 సెప్టెంబర్
నేడు విజయవాడలో శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం దేవస్థానం నూతన చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు ఈ సందర్భంగా శ్రీశైలం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారిని సన్మానించిన నూతన చైర్మన్ రమేష్ నాయుడు. శ్రీశైలం దేవస్థాన అభివృద్ధి ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి చేస్తున్న కృషికి తనవంతు తోడ్పాటును అందిస్తానని చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు హామీ ఇచ్చారు.
You may also like
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి నిఆహ్వానించిన ఆలయ ఈవో యం శ్రీనివాసరావు
శ్రీశైలం దేవస్థానంలో జరగబోయే దసరా మహోత్సవాలకుముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,లవారికి ఆహ్వానం
శ్రీశైలం మండలంసున్నిపెంట లో నిన్నఅనారోగ్యంతో మరణించిన చింత గుంట్ల రమేష్ ,వారి కుటుంబానికిఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆర్థిక సహాయం
తెలంగాణ మద్యం శ్రీశైలంలో పట్టివేత ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
ఉచిత వైద్య శిబిరం విజయవంతం..