దుర్గామాత వద్ద అన్నదానం. ఊరేగింపులు…
 
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26 (అఖండ భూమి న్యూస్) శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కామారెడ్డి జిల్లా దోమకొండలోని దుర్గమ్మ ఆలయం వద్ద పెరిక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మొదట మాలధారణ స్వాములతో కలిసి సంఘ సభ్యులు ఊరేగింపుగా అమ్మవారిని దర్శించుకుని అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ వద్ద ఉదయం సాయంత్రం పూట ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మర్రి శేఖర్. అంకత్ నర్సింలు. సత్యనారాయణ. పోచయ్య. నాగరాజ్. అబ్బయ్య. పిన్నెం రామచంద్రం. రవి. చంద్రం. బోడ కుంటి రవి. రమేష్. రాజేందర్. తో పాటు పలువురు పాల్గొన్నారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


