దోమకొండలో గుర్తుతెలియని వ్యక్తులు చే టేకు చెట్ల నరికివేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26,( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రానికి చెందిన పున్న లక్ష్మణ్ వ్యవసాయ తోట వద్ద గట్టు పొంటి పెంచిన 5 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి కట్టే కోత మిషన్ గొడ్డన్ల తో నరుక్కుని తీసుకొని వెళ్లారు అని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు సుమారు 50 వేల విలువగల చెట్ల దొంగలను దొంగలు మెరుక్కుని ఎత్తుకుపోయారని ఆయన తెలిపారు
You may also like
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు డెస్కులు..పంపిణీ…
అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హామీమ్మ్…
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు…
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డిపై మూడు క్రిమినల్ కేసులు కొట్టివేత…
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నూతన గృహప్రవేశానికి హాజరైన కౌన్సిలర్స్ గిరిగంటి దంపతులు…


