దోమకొండలో గుర్తుతెలియని వ్యక్తులు చే టేకు చెట్ల నరికివేత

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; సెప్టెంబర్ 26,( అఖండ భూమి న్యూస్) కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రానికి చెందిన పున్న లక్ష్మణ్ వ్యవసాయ తోట వద్ద గట్టు పొంటి పెంచిన 5 టేకు చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు గురువారం రాత్రి కట్టే కోత మిషన్ గొడ్డన్ల తో నరుక్కుని తీసుకొని వెళ్లారు అని ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన స్థానిక విలేకరులకు తెలిపారు సుమారు 50 వేల విలువగల చెట్ల దొంగలను దొంగలు మెరుక్కుని ఎత్తుకుపోయారని ఆయన తెలిపారు
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


