బీహార్ ఎన్నికల్లో శంకరాచార్య పోటీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. గో రక్షణ, సనాతన సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే తమ డిమాండ్పై స్పష్టమైన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


