బీహార్ ఎన్నికల్లో శంకరాచార్య పోటీ…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
ఈ ఏడాది చివరిలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు జ్యోతిష్య పీఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రకటించారు. గో రక్షణ, సనాతన సంప్రదాయాల పరిరక్షణ లక్ష్యంగా బెట్టియాలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామని తెలిపారు. గోవును ‘జాతీయ మాత’గా ప్రకటించాలనే తమ డిమాండ్పై స్పష్టమైన స్పందన రాలేదని ఆయన ఆరోపించారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


