అక్టోబర్ 8, 9 తేదీల్లో భారత్ సందర్శించనున్న బ్రిటన్ ప్రధాని కీర్ …
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ అక్టోబర్ 8, 9 తేదీల్లో తన తొలి అధికారిక పర్యటనలో భారత్ ను సందర్శిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది.
ముంబైలో జరిగే 6వ గ్లోబల్ ఫిన్దెక్ ఫెస్ట్లో ఇద్దరు నాయకులు కీలక ప్రసంగాలు చేయనున్నారు.
జూలై 23 నుంచి 24 వరకు ప్రధానమంత్రి మోదీ, బ్రిటన్ సందర్శించిన తర్వాత ఇది జరిగింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


