*మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
గత రెండేళ్లుగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ సీఎం బిరేన్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి, ప్రజల సంక్షోభాన్ని పరిష్కరించడానికి, రహదారులను తెరవడానికి కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి బయలుదేరారు. మే 3 – 2023న జరిగిన హింస కారణంగా రాష్ట్రపతి పాలన విధించబడింది.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


