*మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
గత రెండేళ్లుగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ సీఎం బిరేన్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి, ప్రజల సంక్షోభాన్ని పరిష్కరించడానికి, రహదారులను తెరవడానికి కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి బయలుదేరారు. మే 3 – 2023న జరిగిన హింస కారణంగా రాష్ట్రపతి పాలన విధించబడింది.
You may also like
జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి *ఆపరేషన్ సింధూర్ పై* అనుచిత వ్యాఖ్యలకు దిష్టిబొమ్మ దహనం..!
మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు..!
ఇస్రో మరో భారీ ప్రయోగం.. నింగిలోకి ‘బాహుబలి’ రాకెట్!
ఏకోపాధ్యాయ పాఠశాలలకు నిధులివ్వాలి…
విద్యా మానసిక వికాసానికి దోహదం చేస్తే, క్రీడలు శరీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయి.


