*మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 5 (అఖండ భూమి న్యూస్);
మణిపూర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు
గత రెండేళ్లుగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మాజీ సీఎం బిరేన్ సింగ్ తో పాటు పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి, ప్రజల సంక్షోభాన్ని పరిష్కరించడానికి, రహదారులను తెరవడానికి కేంద్ర నాయకత్వాన్ని కలవడానికి ఢిల్లీకి బయలుదేరారు. మే 3 – 2023న జరిగిన హింస కారణంగా రాష్ట్రపతి పాలన విధించబడింది.
You may also like
రాజ్యాధికారం సాధన ద్వారా నే దళిత బహుజన కులాల కు విముక్తి ; దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి. కృష్ణ స్వరూప్
కాంగ్రెస్ ప్రభుత్వ 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసింది…
రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు తీగల తిరుమల గౌడ్…
రైతుల అభ్యున్నతే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
దోమకొండలో ఆడుదాం క్రీడా దినోత్సవ వేడుకలు…


