ఆటో డ్రైవర్లకు శుభవార్త! ప్రభుత్వం కొత్త ఆప్ రాబోతుంది..!

*ఆటో డ్రైవర్లకు శుభవార్త! ప్రభుత్వం కొత్త ఆప్ రాబోతుంది..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 7 (అఖండ భూమి న్యూస్);

ఓలా, ఉబర్ ఆటో తరహాలో ఆటో డ్రైవర్ల కోసం ప్రభుత్వం త్వరలో కొత్త యాప్‌ను విడుదల చేయనుంది.

ఈ విషయాన్ని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

ఈ యాప్ ద్వారా ప్రజలు నేరుగా ఆటోను బుక్ చేసుకోవచ్చు.

ఆటో స్టాండ్లలో డ్రైవర్లు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.

ఈ సదుపాయం నచ్చిన డ్రైవర్లు మాత్రమే ఇందులో నమోదు చేసుకోవచ్చు.

ఎవరికి కమిషన్ చెల్లించాల్సిన పని లేదు — డ్రైవర్లకు పూర్తి లాభం!

Akhand Bhoomi News

error: Content is protected !!