నేడు బేడ బుడగ జంగం కులం బోర్డు ప్రారంభోత్సవం
– కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి లోని బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉద్ది సాయిలు హాజీరవుతారని ఆయన ఆధ్వర్యంలో బోర్డు ప్రారంభోత్సవం జరుగుతుందని అనరాసి గిరిని వెంకట్ తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ మధ్యాహ్నం 3:00 మూడు గంటలకు హాజరు కాగలరని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నానని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి తెలిపారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


