నేడు బేడ బుడగ జంగం కులం బోర్డు ప్రారంభోత్సవం
– కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి లోని బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉద్ది సాయిలు హాజీరవుతారని ఆయన ఆధ్వర్యంలో బోర్డు ప్రారంభోత్సవం జరుగుతుందని అనరాసి గిరిని వెంకట్ తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ మధ్యాహ్నం 3:00 మూడు గంటలకు హాజరు కాగలరని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నానని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి తెలిపారు.
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


