నేడు బేడ బుడగ జంగం కులం బోర్డు ప్రారంభోత్సవం
– కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; అక్టోబర్ 8 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి లోని బేడ బుడగ జంగాల కాలనీలో బోర్డు ప్రారంభోత్సవం కార్యక్రమానికి బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఉద్ది సాయిలు హాజీరవుతారని ఆయన ఆధ్వర్యంలో బోర్డు ప్రారంభోత్సవం జరుగుతుందని అనరాసి గిరిని వెంకట్ తెలిపారు. కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ మధ్యాహ్నం 3:00 మూడు గంటలకు హాజరు కాగలరని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నానని బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం కాలనీ అధ్యక్షులు ఆనరాశి గిర్ని వెంకటి తెలిపారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…


