తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపకునికి ఘన సన్మానం

బెల్లంపల్లి అక్టోబర్ 17(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల ప్రజలందరి ఆధ్వర్యంలో తాజ్ బాబా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉస్మాన్ చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా తెలంగాణ కీర్తి అవార్డు అందుకున్న బెల్లంపల్లి పట్టణానికి చెందిన తాజ్ బాబా సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉస్మాన్ పాషను ఘనంగా పూలమాల శాలువా తో సత్కరించుకోవడం జరిగింది.
ఈ సందర్బంగా కన్నాల గ్రామస్తులు మాట్లాడుతూ..తాజ్ బాబా సేవ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బెల్లంపల్లి పట్టణానికి కీర్తి పురస్కార్ అవార్డు తెలంగాణ రెవెన్యూ సిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి అవార్డుకు కన్నాల గ్రామ ప్రజలందరూ సంతోషిస్తూ తాజ్ బాబా సేవ సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు కన్నాల ప్రజలందరి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో కన్నాల గ్రామ ప్రజలందరూ తదితరులు పాల్గొన్నారు…
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…


