అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
బెల్లంపల్లి అక్టోబర్ 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని సమీప గ్రామాల నుండి ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది.రేపల్లెవాడలోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లుకు ఇసుక తరలిస్తుండగా జిల్లా మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది సురేష్,అట్టి ఇసుక ట్రాక్టటర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు…
You may also like
మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…



