అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
బెల్లంపల్లి అక్టోబర్ 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని సమీప గ్రామాల నుండి ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది.రేపల్లెవాడలోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లుకు ఇసుక తరలిస్తుండగా జిల్లా మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది సురేష్,అట్టి ఇసుక ట్రాక్టటర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు…
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…



