అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత
బెల్లంపల్లి అక్టోబర్ 26(అఖండ భూమి న్యూస్):మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రేచిని సమీప గ్రామాల నుండి ఆదివారం అక్రమంగా తరలిస్తున్న ఐదు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది.రేపల్లెవాడలోని ఓ ప్రైవేటు జిన్నింగ్ మిల్లుకు ఇసుక తరలిస్తుండగా జిల్లా మైనింగ్ ఏడి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న మైనింగ్ సిబ్బంది సురేష్,అట్టి ఇసుక ట్రాక్టటర్లను తాండూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు…
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…



