గుంటూరు అఖండ భూమి వెబ్ న్యూస్ :
టీడీపీ గుంటూరు జిల్లా యస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి మేడా రామకృష్ణ పార్టీ నాయకులు కార్యకర్తలు లతో తాడికొండ పసుపు మయంతో ప్రభంజనంగా మారిందినారా లోకేష్ బాబు 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా తాడికొండ నియోజకవర్గ ఇంచార్జ్ తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఒక్కరోజు పాదయాత్రలో భాగంగా స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు తరలివచ్చి సంఘీభావంగా తన వంతుగా బాధ్యత వహించిన వారికి పేరుపేరునా నమస్కారాలు,వందనం అభినందనలు పాదాభివందనాలు..
స్వచ్ఛందంగా తెనాలి శ్రావణ్ పాదయాత్రకు వేలాదిమంది తరలివచ్చారంటే తెనాలి శ్రావణ్ ఒక నమ్మకం. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఆయనకు ఆయనే పరిచయం చేసుకుని గుర్తింపు పొందిన నాయకుడు. కార్యకర్తలకు ఒక భరోసా,సేవాగుణం ,
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఒక్క ప్రతి విమర్శ చేయని ఓర్పురి.ప్రజల కష్టాల్లో నష్టాల్లో భాగస్వామి.
సుఖ సంతోషాలలో,ముసలోళ్లకు పెద్దకొడుకుగా,
ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో దమ్మున్న నాయకుడు.ఇలాంటి నాయకత్వాన్నే కదా ప్రజలు కోరుకున్నది.
అరచేదహతిని అడ్డు పెట్టి సూర్యకాంతినపలేరు తాడికొండ నియోజకవర్గం లో తెనాలి శ్రావణ్ కుమార్ గెలుపు ప్రభంజనాన్ని 2024లో ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదు అనేది సత్యం మేడా రామకృష్ణ అన్నారు



