మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4. (అఖండ భూమి న్యూస్);
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ కు మంగళవారం నాడు మైనార్టీ సంక్షేమ శాఖ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వ సంస్థల పాలన శాఖ, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆజరుద్దీన్ మాట్లాడుతూ తలపై నమ్మకంతో తనకు శాఖలు కేటాయించడం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖల పరిధిలో ఎలాంటి అవకతవకలు లేకుండా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు…..
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


