మైనార్టీ సంక్షేమ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖల మంత్రిగా అజారుద్దీన్….

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 4. (అఖండ భూమి న్యూస్);
(అఖండభూమి న్యూస్):
తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ అజారుద్దీన్ కు మంగళవారం నాడు మైనార్టీ సంక్షేమ శాఖ, ప్రభుత్వ సంస్థల పాలన శాఖలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటాయించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వ సంస్థల పాలన శాఖ, మంత్రి అడ్లూరు లక్ష్మణ్ దగ్గర ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖలను కేటాయించారు. ఈ సందర్భంగా ఆజరుద్దీన్ మాట్లాడుతూ తలపై నమ్మకంతో తనకు శాఖలు కేటాయించడం ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తన శాఖల పరిధిలో ఎలాంటి అవకతవకలు లేకుండా పాలన అందిస్తానని హామీ ఇచ్చారు…..
You may also like
ఇందిరా పార్క్ వద్ద జరిగిన రెడ్ల నిరసన దీక్ష లో పాల్గొన్న రెడ్డి ఐక్య వేదిక స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లవెల్లి కరుణాకర్ రెడ్డి…
బిచ్కుంద పుల్కల్ వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి…
ఎస్ జి పి ఉమ్మడి జిల్లా స్థాయి కుస్తీ పోటీలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి …
యూసఫ్ గూడా లో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ప్రచారం…
భారతీయ విద్యార్థి మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం…


