*వాట్సప్ ఫొటోలతో.. శాంసంగ్ ఫోన్లపై టార్గెట్..!*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,; నవంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
* సైబర్ నేరగాళ్లు శాంసంగ్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. గుర్తుతెలియని ఖాతాల నుంచి తమ వాట్సప్కు వచ్చే చిత్రాలను తెరిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే (వాట్సాప్ ఇమేజ్). వాటిని క్లిక్ చేయగానే చడీచప్పుడు లేకుండా మన ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


