*వాట్సప్ ఫొటోలతో.. శాంసంగ్ ఫోన్లపై టార్గెట్..!*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి,; నవంబర్ 9 (అఖండ భూమి న్యూస్);
* సైబర్ నేరగాళ్లు శాంసంగ్ ఫోన్లను టార్గెట్ చేస్తున్నారు. గుర్తుతెలియని ఖాతాల నుంచి తమ వాట్సప్కు వచ్చే చిత్రాలను తెరిచేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిందే (వాట్సాప్ ఇమేజ్). వాటిని క్లిక్ చేయగానే చడీచప్పుడు లేకుండా మన ఫోన్లోకి మాల్వేర్ ప్రవేశిస్తుంది.


