గిరిజన సంఘం నూతన అధ్యక్షుడిగా జంప పెంటయ్య

 

కొయ్యూరు అఖండ భూమిమే 16 అల్లూరి జిల్లా

కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో గిరిజన సంఘం మండల మహాసభ పి. బొజ్జన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మండల గిరిజన సంఘం అధ్యక్షుడిగా జంపా పెంటయ్య కార్యదర్శిగా సాంగి గంగరాజు ను నియమించినట్లు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు అదే విధంగా మండల కార్యవర్గంలో మరో 12 మంది సభ్యులను నియమించినట్లు ఆయన సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు వై అప్పలనాయుడు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు

Akhand Bhoomi News

error: Content is protected !!