కొయ్యూరు అఖండ భూమిమే 16 అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో గిరిజన సంఘం మండల మహాసభ పి. బొజ్జన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మండల గిరిజన సంఘం అధ్యక్షుడిగా జంపా పెంటయ్య కార్యదర్శిగా సాంగి గంగరాజు ను నియమించినట్లు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు అదే విధంగా మండల కార్యవర్గంలో మరో 12 మంది సభ్యులను నియమించినట్లు ఆయన సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు వై అప్పలనాయుడు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు
You may also like
-
మాతా మారెమ్మ జాతర సజావుగా జరుపుకోండి.. సీఐ బి మధుసూదన్ రావు
-
గ్రామాల అభివృద్ధి మా ప్రభుత్వ లక్ష్యం
-
గునుపూడి లో ఏరులై పారుతున్న మద్యం
-
తుని లో ఘనం గా రాష్ర్టటిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి లంక సునీల్ జన్మదిన వేడుకలు.
-
కొయ్యూరులో టిటిడి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ దేవస్థానం ప్రచారకర్త” డి పద్మరాజు”