కొయ్యూరు అఖండ భూమిమే 16 అల్లూరి జిల్లా
కొయ్యూరు మండలం చింతలపూడి గ్రామంలో గిరిజన సంఘం మండల మహాసభ పి. బొజ్జన్న అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతన మండల గిరిజన సంఘం అధ్యక్షుడిగా జంపా పెంటయ్య కార్యదర్శిగా సాంగి గంగరాజు ను నియమించినట్లు జిల్లా గిరిజన సంఘం ఉపాధ్యక్షులు ఎస్ సూరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు అదే విధంగా మండల కార్యవర్గంలో మరో 12 మంది సభ్యులను నియమించినట్లు ఆయన సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు వై అప్పలనాయుడు గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



