ఆర్టీసీ బస్సును ఢీకొని ఒక యువకుడు మృతి, .
మరో ఇద్దరికి గాయాలు
రాజవొమ్మంగి అఖండ భూమి వెబ్ న్యూస్ :
రాజవొమ్మంగి మండలం వైకుంఠపురం గ్రామం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఏలేశ్వరం నుండి రేవళ్లకు వస్తున్న ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొట్టడంతో.. బైక్ నడుపుతున్న వ్యక్తి ఘటనా స్థలంలో మృతి చెందాడు. ప్రమాదంలో మరో చిన్నారి, మహిళకు గాయాలుకావడంతో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
You may also like
గిరిజన గురుకులాల్లో పార్ట్ టైం అధ్యాపకుల నియామకం…
కామారెడ్డి అభివృద్ధికి భారీ నిధులు సాధించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్…
విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లను సకాలంలో అందించాలి కలెక్టర్…
శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణలో బూరుగుపల్లి ఆదర్శ గ్రామం…
షబ్బీర్ అలీ కలిసిన రామేశ్వర్ పల్లి కాంగ్రెస్ నాయకులు…



