ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలి …

ఆలయ అభివృద్ధికి భక్తులు సహకరించాలి …

– శ్రీ లలితా మహా త్రిపుర సుందరి దేవి ఆలయ అర్చకులు వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ,.

 

కామారెడ్డి ఎన్జీవోస్ కాలనీలోగల,శ్రీవారహీ రాజశ్యామలా ..

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 23 ( అఖండ భూమి న్యూస్);

సమేత-శ్రీలలితామహాత్రిపురసుందరీదేవి-ఆలయ,అభివృద్ధి పనులకు భక్తులు సహకరించాలని ఆలయ అర్చకులు

వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ కోరారు. ఆదివారం ఆలయ పనులలో’భాగంగా, అమ్మవారి దేవాలయము ముందు స్లాబు పనుల ప్రారంభమునకు అర్చకులు వినోద్ శర్మ, ఉమేశ్-శర్మ, రామశర్మ, ప్రవీణ్-శర్మ, దేవాలయకమిటీ అధ్యక్షులు సిద్ధిరెడ్డి, కార్యదర్శి దామోదర్, కోశాధికారి శ్రీనివాస్, -భక్తులు,దాతలు, అతిథులుగా ప్రముఖ వేదపండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ ఆచార్యత్వంలో పూజా కార్యక్రమము నిర్వహించారు. వారాహి – రాజ్యశ్యామల లలితా త్రిపుర సుందరి క్షేత్ర అభివృద్ధి పనులలో భక్తులు తమ వంతు సేవచేసుకో గోరేవారు అర్చకులను, కమిటీ నీ ప్రదించాలని అర్చకులు తులను ఈ సందర్భంగా కోరారు.

Akhand Bhoomi News

error: Content is protected !!