“బీబీపేటలో అయ్యప్ప స్వాముల మాలాధారణ”..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షకు గాను 44 మంది స్వాములు శ్రీ నంగునూరు చంద్రశేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు శ్రీ మనోజ్ పాండే స్వాములకు మాలలో ధరింప.చేశారు.
5 జనవరి రోజున ఇరుముడి ధరించి శబరిమలై వెళ్తారు
డిసెంబర్ నెల 10, 11, 12 తేదీలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి, భక్తులందరూ రావాలని అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు కోరారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


