“బీబీపేటలో అయ్యప్ప స్వాముల మాలాధారణ”..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 27 (అఖండ భూమి న్యూస్);
శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 41 రోజుల అయ్యప్ప స్వామి దీక్షకు గాను 44 మంది స్వాములు శ్రీ నంగునూరు చంద్రశేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో ఆలయ అర్చకుడు శ్రీ మనోజ్ పాండే స్వాములకు మాలలో ధరింప.చేశారు.
5 జనవరి రోజున ఇరుముడి ధరించి శబరిమలై వెళ్తారు
డిసెంబర్ నెల 10, 11, 12 తేదీలలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి, భక్తులందరూ రావాలని అయ్యప్ప సేవా సంఘం ప్రతినిధులు కోరారు.
You may also like
అవినీతికి దూరంగా దోమకొండ సమస్యలు న్యాయంగా పరిష్కరిస్తా దోమకొండ
దోమకొండను జిల్లాలోనే నెంబర్ వన్ స్థానంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తా..!
దోమకొండ సర్పంచిగా ఒక్కసారి అవకాశం ఇవ్వండి మోడల్ గ్రామపంచాయతీ తీర్చిదిద్దుతా..!
అవకాశం ఇవ్వండి 6 వార్డ్ అభివృద్ధి చేస్తా…
దోమకొండ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మర్రి శేఖర్…


