ఫరీద్ పేట్ గ్రామపంచాయతీ -9 వార్డుకు నామినేషన్ వేసిన దేవోల్లా ప్రత్యుష…
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; నవంబర్ 28.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామపంచాయతీ 9వ వార్డు సభ్యురాలుగా దేవోల్లా ప్రత్యూష నామినేషన్ దాఖలు వేశారు. 9వ వార్డు సభ్యురాలుగా ఆదర్శ వార్డుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వార్డు సభ్యురాలుగా పోటీలో నిలుస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతమున్న వార్డులో సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తానని, 9వ వార్డు సభ్యురాలుగా గెలిపిస్తేనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


