మూడవ దశలో మూడవ ర్యాండమైజేషన్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పూర్తి …

మూడవ దశలో మూడవ ర్యాండమైజేషన్

జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జనరల్ అబ్జర్వర్ సత్యనారాయణ రెడ్డి పూర్తి …

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 15 (అఖండ భూమి న్యూస్);

మూడవ విడత

గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ లో భాగంగా మూడవ ర్యాండమైజేషన్ కలెక్టరేట్ కార్యాలయం లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సోమవారం జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్, సాధారణ పరిశీలకులు సత్యనారాయణ రెడ్డి సమక్షం లో నిర్వహించారు .

ఈ సందర్భంగా

మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేబాన్సువాడ నియోజక వర్గంలోని 8 మండలాలుబాన్సువాడ, బిచ్కుంద, బీర్కూర్, డోంగ్లి, జుక్కల్, మద్నూర్, నస్రుల్లాబాద్

పెద్దకోడ్ పగల్ మండలాలకు సంబంధించిన

పోలింగ్ సిబ్బంది యెుక్క మూడవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జనరల్ అబ్సర్వర్ సమక్షం లో నిర్వహించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మధుమోహన్ , CPO, రఘునందన్ , SO శివకుమార్ , జిల్లా పంచాయతీ అధికారి ,

కంప్యూటర్ ఆపరేటర్లు,తదితరులు

పాల్గోన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!