కొవ్వొత్తు ల ప్రదర్శన లో దోమకొండ నేతలు.. .

కొవ్వొత్తు ల ప్రదర్శన లో దోమకొండ నేతలు.. .

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జూలై 25 (అఖండ భూమి న్యూస్);

నీట్ పేపర్ విద్యార్థుల పై. రాహుల్ గాంధీ పై లాఠీచార్జి కి నిరసనగా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన కార్యక్రమంలో దోమకొండ మండలం నుండి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఐరిని నరసయ్య. మాజీ జెడ్పిటిసి సభ్యుడు తిరుమల్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆశపోయిన శ్రీనివాస్. మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు . పిన్నెం నాగేంద్ర వర్మలు ఉన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!