*ప్రమాణస్వీకారం చేసిన ఫరీద్ పేట్ గ్రామ సర్పంచ్ జీడిపల్లి నరసింహారెడ్డి..*
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ; డిసెంబర్ -22 (అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఫరీద్ పేట్ గ్రామ సర్పంచ్ గా జీడిపల్లి నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ గా కోల బాలగౌడ్ 11 మంది వార్డు సభ్యులు సోమవారం గ్రామపంచాయతీ వద్ద పదవి ప్రమాణ స్వీకారం పాల్వంచ మండల ఎంఈఓ అధికారి రామ్మోహన్ రావు చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి లక్ష్యంగా అందర్నీ కలుపుకొని, సహకారంతో అభివృద్ధికి ముందుకు పోతామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు యువత పెద్దలు నాయకులు పాల్గొని అంబేద్కర్, చాకలి ఐలమ్మ, చత్రపతి శివాజీ, గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి. భారీ ఎత్తున బాణా సంచి పేల్చి ర్యాలీగా ఊరేగింపు నిర్వహించారు.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


