క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య…

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ సర్పంచ్ ఐరేని నర్సయ్య…

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 25 (అఖండ భూమి న్యూస్ );

క్రిస్మస్ పండుగ సందర్భంగా దోమకొండ నూతన సర్పంచ్ ఐరన్ నరసయ్య ఉపసర్పంచ్ బొమ్మెర శ్రీనివాస్ క్రైస్తవ సోదరులకు గురువారం గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెవరెండ్ శ్రీనివాస సాప వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేసి స్వీట్స్ అందజేశారు. వారితో గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Akhand Bhoomi News

error: Content is protected !!