జర్నలిస్టు అక్రిడిటేషన్ జీవో (నెంబర్ 252 ) ని నిరసిస్తూ కామారెడ్డి లో నేడు ఛలో కలెక్టరేట్…
*తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( టీయూడబ్ల్యుజే హెచ్ 143 ) పిలుపు..
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 26 (అఖండ భూమి న్యూస్);
అర్హులైన జర్నలిస్టూలందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 27 న శనివారం రోజున ఉదయం 10.30 గంటలకి నిరసన కార్యక్రమం..గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది.
జిల్లా లోని జర్నలిస్ట్ లు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి జర్నలిస్ట్ ల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


