*గుండె జబ్బుల్నీ కనిపెట్టే స్టెతస్కోప్..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; డిసెంబర్ 29 (అఖండ భూమి న్యూస్);
ఏ I.. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అందులో ప్రధానమైంది ‘ఏఐ స్టెతస్కోప్’. బెంగళూరుకు చెందిన ‘ఏఐస్టెత్’ (AiSteth) సంస్థ రూపొందించిన ఈ పరికరం గుండె, ఊపిరితిత్తుల శబ్దాలను విశ్లేషించి, కేవలం 30 సెకన్లలో సమస్యలను పసిగడుతుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్ఫోను అనుసంధానమై, క్లిష్టమైన జబ్బులను తొలిదశలోనే గుర్తించి ప్రాణాపాయం తగ్గిస్తుంది. ముఖ్యంగా నిపుణుల కొరత ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ఇది ప్రాణదాతగా మారుతోంది.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


