*ప్రపంచంలోనే నంబర్ 1.. సుప్రీంకోర్టు రికార్డు..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 2 (అఖండ భూమి న్యూస్);
భారత సుప్రీంకోర్టు 2025లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
గత ఏడాది దేశ అత్యున్నత న్యాయస్థానం మొత్తం 75,280 కొత్త కేసులను స్వీకరించగా, అందులో 65,403 (87%) కేసులను పరిష్కరించి రికార్డు నెలకొల్పింది.
అమెరికా, బ్రిటన్ దేశాల సుప్రీంకోర్టుల కంటే ఇది ఎంతో మెరుగైన ఫలితం.
నవంబర్ 2024లో బాధ్యతలు చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి (సి జె ఐ) జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఈ వేగం పుంజుకుంది.
You may also like
దోమకొండ శివరాం మందిర్ ఆలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి సహకారంతో రథశాల రేకుల షెడ్డు ఏర్పాటు…
నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ…
దోమకొండ ఎంపీడీవో ని సన్మానించిన సీతారాం మధు ముదిరాజ్…
దోమకొండ లో మండల ఉపసర్పంచ్ ఫోరం అధ్యక్షుడు గా సిరిగాధ మహేందర్ గౌడ్
ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న 7 వరి రకాలను సాగు చేసి బోనస్ పొందాలి…


