ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం వినతి పత్రం అందజేసిన మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్…

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 6.(అఖండ భూమి న్యూస్);
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జాతీయ రహదారి బి టి ఎస్ వద్ద44 అండర్ పాస్ బ్రిడ్జి భారీ వాహనాలు వెళ్ళుటకు వీలుగా నిర్మాణం చేపట్టడం మంజూరు పై జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ కు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ ఆలీ సమక్షంలో మాజీ జెడ్పిటిసి తీగల తిరుమల గౌడ్ వినతి పత్రం అందజేశారు.దీనికి ఎంపీ సురేష్ షట్కర్ సానుకూలంగా స్పందించి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మాచారెడ్డి మాజీ ఎంపీపీ లోయపల్లి నర్సింగరావు, పండ్ల రాజు, మాజీ ఎంపీటీసీ నల్లపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
You may also like
ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పార్సి సరిత ధనంజయ్..!
ప్రచారంలో ముందంజ కాంగ్రెస్ అభ్యర్థి మెట్టు స్నేహ , మామిండ్ల రామ్ కిషోర్.
బాల సంరక్షక్ భవనాన్ని క్షేత్ర పర్యటనలో సౌత్ క్యాంపస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు…
అనుభవాల పాఠం వృద్ధాప్యం
ముత్యంపేటలో వాడవాడలా ఎల్లమ్మకు బోనాలు ఊరేగింపు…


