వైసీపీ ఆధ్వర్యంలో 14న ముగ్గుల పోటీలు
అఖండ భూమి, యర్రగొండపాలెం Web News :
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈనెల 14న యర్రగొండపాలెంలో నియోజక వర్గ స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహిం చనున్నట్లు వైసీపీ నాయకులు ఒక ప్రక టనలో తెలిపారు. మొదటి బహుమతి ఫ్రిజ్, రెండో బహుమతి వాషింగ్ మెషీన్, మూడో బహుమతి గ్రైండర్, నాలుగో బహుమతి మిక్సీ, ఐదో బహుమతి రైస్ కుక్కర్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 12వ తేదీ లోపు పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు ఉడుముల అరుణ (773 2087882), ລ້ (9494092966), ໙໖ (6301154900), సరళకుమారి (9502284302) నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. పోటీలు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
You may also like
దత్తత గ్రామం అల్లిపూడి అభివృద్ధికి యనమల దివ్య భరోసా: సమస్యల పరిష్కారానికి హామీల జల్లు
రాజమహేంద్రవరం అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలి
అంగరంగ వైభవంగా “మేడా” జన్మదిన వేడుకలు జరిగాయి …
రాజమండ్రిలో ఎనిమిదవ, బ్రాంచ్ ప్రారంభo
కుల నిర్మూలనకు, మహిళా సాధికారత కోసం పూలే సేవలు మరువలేనివి సున్నిపెంట గ్రామ అధ్యక్షుడు సుభాన్



