టీడీపీ ఆధ్వర్యంలో.. 14న సంక్రాంతి ముగ్గుల పోటీలు
అఖండ భూమి, యర్రగొండపాలెం వెబ్ న్యూస్ :
యర్రగొండపాలెం పట్టణంలోని స్టేట్ బ్యాంక్ బజారులో ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 3 గంటలకు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్బాబు ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సంబ రాలలో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వ హించనున్నట్లు టీడీపీ నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు.ఈ పోటీలలో గెలు పొందిన వారికి మొదటి బహుమతిగా రూ.25వేలు, రెండవ బహుమతిగా రూ. 20వేలు, మూడవ బహుమతిగా రూ.15 వేలు, నాల్గవ బహుమతిగా రూ.10వేలు, ఐదవ బహుమతిగా రూ.5వేలు, పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కన్సోలేషన్ బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
You may also like
సింగరేణి రిటైర్డ్ కార్మికుల గ్రాడ్యుటి డబ్బులు ఇప్పించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కు వినతి
5వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో శ్రీ గౌతమీ విద్యార్థుల ప్రభంజనం
న్యాయవాది ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండించిన : హైకోర్ట్ అడ్వకేట్ రాపోలు భాస్కర్*
వస్త్రాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పిటిసి సభ్యులు తిరుమల గౌడ్…
గునుపూడిలో ‘పండుగ’ శోకం: పేదల పెన్షన్లకు కన్నం.. అక్రమార్కుల జేబుల్లోకి వెయ్యి రూపాయలు!



