*ఇరాన్లో రక్తపాతం… 2,000 మంది మృతి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
*ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం.
*ఈ మరణాలకు “ఉగ్రవాదులు” కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా,
*భద్రతా దళాల కాల్పుల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
*అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
You may also like
ఖరీఫ్ సీజన్ కి యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలి…
కామారెడ్డి నియోజకవర్గంలో యూరియా కొడత లేనే లేదు…
కాచాపూర్ లో గంగమ్మ దేవి ధ్వజ స్తంభ ప్రతిష్టాపన మహోత్సవం ఉత్సవాలు…
బండ రామేశ్వర్ పల్లి లో ఘనంగా గ్రామ దేవత మూర్తుల ప్రతిష్ట మహోత్సవ ఉత్సవాలు…
కామారెడ్డిలో ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ…


