ఇరాన్‌లో రక్తపాతం… 2,000 మంది మృతి..!

*ఇరాన్‌లో రక్తపాతం… 2,000 మంది మృతి..!

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);

*ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం.

*ఈ మరణాలకు “ఉగ్రవాదులు” కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా,

*భద్రతా దళాల కాల్పుల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు.

*అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.

Akhand Bhoomi News

error: Content is protected !!