*ఇరాన్లో రక్తపాతం… 2,000 మంది మృతి..!
కామారెడ్డి జిల్లా ప్రతినిధి; జనవరి 14 (అఖండ భూమి న్యూస్);
*ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారాయి. ఇప్పటివరకు దాదాపు 2,000 మంది మరణించినట్లు సమాచారం.
*ఈ మరణాలకు “ఉగ్రవాదులు” కారణమని ఇరాన్ అధికారులు ఆరోపిస్తుండగా,
*భద్రతా దళాల కాల్పుల కారణంగా పౌరులు ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి ఇంటర్నెట్ షట్డౌన్ కారణంగా పూర్తి వివరాలు అందుబాటులో లేవు.
*అమెరికా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది.
You may also like
ఆగస్టు 12 న కామారెడ్డి లో జరిగే గీతన్న చైతన్య యాత్ర సభను జయప్రదం చేయండి…
సింగూర్ నీటిని తాగునీటి అవసరాలకే వినియోగించాలి…
. *ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం*.
నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డికి సన్మానం…
బాలాంజనేయ స్వామి దేవస్థానాన్ని సందర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…


